ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చంద్రబాబు లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన చేయాలని వైఎస్ జగన్ భావించారు. కానీ జగన్ పై దాడికి కుట్ర పన్నారని పార్టీ వర్గాల నుంచి తెలియడంతో పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు...
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో పెను ముప్పు తప్పింది. మూవీ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. కొందరు వ్యక్తులు బాంబులు పేల్చారు. దీంతో పక్కనే ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో కటౌట్ కాలిపోయింది....
ఇక అయోధ్యకు నేరుగా ఫ్లైట్
తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ రోజు నుంచి హైదరాబాద్ – అయోధ్య మధ్య కొత్త సర్లు మొదలుకానున్నాయి. ఈ రూట్లలో వారానికి నాలుగు సార్లు విమాన సేవలు నడపనున్నారు.
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నటుడు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ నిజాయతీ గల పొలిటికల్ లీడర్ అని, ఎంతో ధైర్యవంతుడని కొనియాడారు. ప్రజాభిమానం చూరగొనేందుకు రాహుల్ ఎంతో శ్రమించారని తెలిపారు. తనపై వచ్చిన...
కొందరు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్ట ప్రకారం నడుచుకుంటే భవిష్యత్తులో ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ శివారులో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారా? లేదా? అన్నది హైకోర్టులో చెప్పాలన్నారు. ఫార్మా సిటీ కోసం గతంలో 14 వేల ఎకరాల...
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. ఓఆర్ఆర్ పరిధి దాటి దూసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని చెరువులో ఓ వ్యక్తి ఏకంగా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అక్కడికి వెళ్లేందుకు చెరువు మీదుగా మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు. దీనిని ఒక అతిథి గృహంగా మార్చాడు....
బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో అతనికి రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. ఈ పదవి మరో రెండేండ్లు ఉన్నప్పటికీ.. ఆర్.కృష్ణయ్య రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేశారు.టచ్ లోకి...
సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారు జల్ పల్లిలో గల తన ఇంట్లో రూ.10 లక్షల సొత్తు మాయమైంది. ఆ సమయంలో తన ఇంట్లోని పని మనిషి నాయక్ కనిపించకుండా పోవడంతో ఆయనపై అనుమానం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నాయక్ ను వెతికారు. కాల్స్ ట్రేసింగ్ ఆధారంగా...
యూట్యూబ్ లో డబ్బులు పంచుతూ ఫేమస్ అయిన హర్షసాయిపై పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు ఫైల్ అయింది. హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగికంగా వాడుకోవడమే కాక తన వద్ద రూ.2కోట్లు తీసుకుని, ముఖం చాటేశాడని కంప్లయింట్ చేసింది. తన పర్సనల్...
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై సాధ్యమైనంత కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల పవిత్రత, ధార్మికత రక్షణ కోసం సనాతన...