Sunday, June 1, 2025

News

సంచ‌ల‌నంగా మారిన క‌విత లేఖ‌

తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో నాయ‌కుల తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ జ‌రిగిన తీరుపై కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కేసీఆర్ సంచ‌ల‌న లేఖ రాశారు. స‌భ జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌హారాలు, ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై క‌విత విమ‌ర్శ‌లు చేస్తూ, ప‌లు అంశాల‌పై...

కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాకిచ్చారు. ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. కొడాలి నాని పాస్‌పోర్టును సైతం సీజ్ చేశారు. ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డీజీపీకి...

ఏపీలో కోవిడ్ కేసుల క‌ల‌క‌లం

దేశంలో ప‌లు చోట్ల‌ కోవిడ్ కేసులు న‌మోదు అవుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే 200ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇద్ద‌రు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో మృతి చెందారు. కాగా, తాజాగా ఏపీలో కోవిడ్ కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. విశాఖప‌ట్నంలోని పిఠాపురం కాలనీలో ఓ మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్రజలు...

ఎక్స్ లో జ‌గ‌న్ సంచ‌ల‌న పోస్ట్

ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న పోస్ట్ చేశారు. మీడియా స‌మావేశంలో కూట‌మి ప్ర‌భుత్వం, సీఎం చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జాతీయ మీడియా సంస్థ‌ల‌ను ట్యాగ్ చేస్తూ ఆయ‌న చేసిన పోస్టు వైర‌ల్‌గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ లో, మన రాష్ట్రం...

ఏపీకి కుంకీ ఏనుగులు.. ప‌వ‌న్‌కు లోకేశ్ అభినంద‌న‌లు

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ఏనుగులతో పంట న‌ష్ట‌పోతున్న రైతుల‌కు స‌హాయ‌క‌రంగా ఉండేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుంకీ ఏనుగుల‌ను తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంగ‌తి తెలిసిందే. దీని కోసం గ‌తంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌కు వెళ్లి, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కుంకీ ఏనుగులను ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు ఆరు...

హ‌నుమాన్ జ‌యంతిన జ‌గ‌న్ ట్వీట్‌

నేడు హ‌నుమాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. శ‌క్తిమంతుడు, స‌మ‌ర్థుడైన కార్య‌సాధ‌కుడు ఆంజ‌నేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ...

నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన ప‌వ‌న్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు - మాటామంతి" అనే పేరుతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని...

హామీలు ఎగ్గొట్టి దోపిడీ పాల‌న

కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, దోపిడీ పాల‌న సాగిస్తోంద‌ని ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జ‌గ‌న్‌ మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ చంద్ర‌బాబుతో పాటు ఎల్లో మీడియాపై యుద్ధం చేస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు...

మావోయిస్టుల ఎన్‌కౌంట‌ర్‌.. మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు సైతం ఉన్నారు. ఈ ఎన్ కౌంట‌ర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఈ మేర‌కు...

టీకాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలికి నోటీసులు

తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షాకిచ్చారు. ఇటీవ‌ల ఆమె గాంధీ భ‌వ‌న్‌లో ధ‌ర్నా చేయ‌డంపై షోకాజ్‌ నోటీసులు పంపించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లోనే ధర్నా చేయ‌డంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌...

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...