ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరనుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)–2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్...
అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండో సారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఉండే వారికి ఏటా 4లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.3.46 కోట్లు) గౌరవ వేతనం లభిస్తుంది. అంటే ప్రతినెలా రూ.30 లక్షల వేతనం అందుతుంది. 2001 సంవత్సరం నుంచి ఇంతే మొత్తాన్ని యూఎస్ ప్రెసిడెంటుకు ఇస్తున్నారు. ఇక...