Monday, October 20, 2025

Entertainment

మస్తాన్ సాయి వ్యవహారంలో కొత్త కోణం

రాజ్ తరుణ్-లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయియ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి సుమారు 100 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు గుర్తించారు. యువతులను అసభ్యంగా దూషిస్తూ మానసిక క్షోభకు గురి చేసినట్లు...

ధనుష్-నయన్ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కు షాక్

‘నానుమ్‌ రౌడీ దాన్‌’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్‌లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌‌పై ధనుష్‌ దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ...

కన్నడ బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ

కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విన్నర్‌గా రైతు బిడ్డ హనుమంత ట్రోఫీ గెలుచుకున్నాడు. హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన హనుమంత.. తనదైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్‌ను అలరించాడు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. సోషల్‌మీడియా...

సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు

గత నాలుగు రోజుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు.. ఈరోజు(శనివారం) తెల్లవారుజాము వరకు కొనసాగాయి. నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ యజమానులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, మ్యాంగ్ మీడియా సంస్థకు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఆర్థిక లావాదేవీలకు...

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. దీనిపై చిత్ర బృందం స్పెషల్ ట్వీట్ చేసింది. ‘పుష్ప2: ది రూల్‌ 50 ఐకానిక్‌ డేస్‌ పూర్తి చేసుకుంది. భారతీయ సినీ...

షాకింగ్: బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు

ముంబైలో సినీ సెలబ్రిటీలకు భద్రత లేకుండా పోతోంది. అండర్ వరల్డ్ అంతమైంది అంటున్నా ఇప్పటికి బాలీవుడ్‌ని ఎవరో ఒకరు భయపెడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలు కపిల్‌ శర్మ, రాజ్‌పాల్‌ యాదవ్‌, రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా కపిల్‌ శర్మకు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ కమెడియన్ కింగ్ కపిల్ శర్మకు...

ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు

టాలీవుడ్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్నుశాఖ దాడులపై నిర్మాత, FDC చైర్మన్ దిల్‌రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడి ఇంట్లో జరగడం లేదని తెలిపారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, రెండు రోజులుగా ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. దిల్‌రాజుఇల్లు,...

వెండితెరపై అలరించబోతోన్న యాంకర్ సుమ

స్టార్ యాంకర్‌ సుమ కనకాలకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది. అయితే, సుమ ‘జయమ్మ పంచాయతీ’ మూవీ తో వెండితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఆ తర్వాత...

బిగ్‌బాస్‌ హోస్టింగ్‌కు స్టార్ హీరో గుడ్‌బై

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌ పలు భాషల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ షోలను ఆయా సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు హోస్ట్ చేస్తున్నారు. ‘బిగ్‌బాస్‌ కన్నడ’కు అక్కడి హీరో కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 11 సీజన్ల నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన సుదీప్.. తాజాగా కీలక...

‘గేమ్ ఛేంజర్’కు బెదిరింపులు.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందానికి బెదిరింపులు వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ...

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...