Thursday, March 12, 2026

Today Bharat

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. 'రాష్ట్రంలో ఏ గ్రామానికి అయినా స‌రే రేవంత్ రెడ్డి.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాక‌పోతే నీ మంత్రుల‌ను పంపించు. 100 శాతం రుణ‌మాఫీ అయ్యిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేత‌లు రాజీనామా...

పాత రేషన్ కార్డులు తొలగింపు.. క్లారిటీ ఇదే!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాత రేషన్ కార్డులను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత రేషన్ కార్డులను తొలగించబోమని స్పష్టం చేశారు. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు...

ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్‌ పెళ్లి?

టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌‌కు ఓ ఎంపీతో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్‌, సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్. దీంతో చాలా మంది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నిశ్చితార్థంపై...

ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ కీలక నిర్ణయం

ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. తాజా పురోగతి నేపథ్యంలో ఆదివారం నుంచి ఈ ఒప్పందం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘అన్ని రాజకీయ,...

భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో గురువారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు....

షిరిడిలో ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు మృతి

మహారాష్ట్రలోని షిరిడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికుల‌తో వెళ్తున్న తుఫాన్ వాహ‌నం.. అదుపుత‌ప్పి ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఆరు నెలల చిన్నారి ఉంది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు...

సైఫ్ అలీఖాన్‌పై కత్తులతో దాడి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈరోజు(గురువారం) తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఆయనపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. దొంగను పట్టుకునేందుకు సైఫ్ యత్నించగా.. అతడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి....

చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్.. తీవ్ర అస్వస్థత

సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ అనుమతి లేకుండా విద్యాసంస్థల్లోని డైరీఫాంలోకి మనోజ్ చొరబడ్డాడని మోహన్ బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈరోజు పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉన్న తన తాతయ్య, నాన్నమ్మ...

కొత్త ఏడాదిలో ఇస్రో సరికొత్త రికార్డ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ఈరోజు (గురువారం) ఎక్స్‌ వేదికగా...

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌తో (ఏప్రిల్ 29, 30) పరీక్షలు ప్రారంభమై జూన్ 11 నుంచి 14 వరకు జరిగే పీఈసెట్‌తో పరీక్షలు ముగుస్తాయి. సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎప్‌సెట్‌కు 45 రోజుల సమయం ఉండేది. అయితే, ఈసారి...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img