ఏపీ లిక్కర్ స్కామ్లో మరో నిందితుడు వరుణ్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఏ1 రాజ్కేసిరెడ్డి ఆదేశాలతో రూ.11 కోట్లు నగదును కాచారం ఫామ్హౌస్లో దాచినట్టు వరుణ్ అంగీకరించడంతో, సిట్ దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన మొత్తాన్ని...
జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో బుధవారం ఉదయం భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా అధికారులు ధ్రువీకరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… జెన్ ప్రాంతంలో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలను దళాలు గుర్తించాయి. వెంటనే ఉగ్రవాదులు భద్రతా దళాల...
రష్యా తూర్పు తీర ప్రాంతం కమ్చాట్కాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.7–8.8 తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో 1952 తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు సంభవించినట్లు గుర్తించారు. దీని కేంద్ర బిందువు పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భూకంప నిపుణులు వెల్లడించారు. ఈ ప్రకంపనల...
టాలీవుడ్ నటులపై బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఆయన తన లాయర్తో కలిసి వచ్చారు. విచారణలో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ప్రకాష్రాజ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అక్రమంగా...
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ భారీ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏ 40 నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు బుధవారం...
బీసీ బిల్లు అవసరాన్ని దేశానికి చాటి చెప్పేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 4 నుంచి 6 వరకు 72 గంటల దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. కవిత నేడు సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా బీసీ గళం వినిపిస్తున్న కవిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి....
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఊరట లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్ జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైయస్ షర్మిలపై ఆరోపణలు చేస్తూ, షేర్లను తమ అనుమతి...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ స్థానికులకే ఇస్తామని, నియోజకర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని ఇందిరానగర్లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పొన్నం...
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. అనంతరం ఆగస్టు 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇక మరోవైపు, తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైకోర్టు పలు మార్లు హెచ్చరించినా,...
తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరాలని మంత్రిమండలి నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్...