బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంలోని ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కోనసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ అప్పపీడనం ప్రభావంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. హోమంత్రి అని...
ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భారీ అవినీతికి పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, బావమరుదులు అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకొని ప్రజాధనం కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన శోధా కంపనీ టర్నోవర్ రూ.3కోట్లు ఉంటే ఆ కంపెనీకి...
వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో 55మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ కింద వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సోమవారం గ్రామంలో అభిప్రాయ సేకరణ జరిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్...
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు. ఈ దేశానికి 51వ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర పెద్దలు హాజరయ్యారు. గతంలో...
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై గ్రామస్తులు దాడి చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ అభివృద్ధిలో భాగంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీనిపై కొద్ది రోజులుగా గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం...
జగన్ తీరు అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లు ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. స్వయం కృతాపరాధం వల్ల ప్రతిపక్ష హోదాకు దూరమైతే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామనడం జగన్ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రజలు...
గౌతమ్ గంభీర్ కౌంటర్
మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ పై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ సరిగ్గా లేదని.. ఆస్ట్రేలియాతో గెలవడం కష్టమని రికీ పాంటింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ స్పందించారు.“ముందు మీ సంగతి చూసుకోండి. మా వాళ్ల సంగతి...
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న వేళ.. ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైనా కేసు నమోదైంది. గతేడాది విడుదలైన వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ లీడర్ రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బ్డజెట్ ప్రవేశపెట్టారు. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్ హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.
రెవెన్యూ వ్యయం: రూ.2,35,916 కోట్లుమూలధన వ్యయం: రూ.32,712 కోట్లురెవెన్యూ లోటు: రూ.34,743 కోట్లుద్రవ్య లోటు: రూ.68,742 కోట్లు
శాఖల వారిగా కేటాయింపులు:
స్కూల్...
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్ గ్రామానికి చెందిన స్వాతి ప్రియ.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. తోటి విద్యార్థులు.. వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...