Sunday, July 6, 2025

Today Bharat

స్టూడెంట్ల జుట్టు కత్తిరింపు! హాస్టల్ ఇన్ చార్జి క్రూరత్వం

స్కూల్ కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించాడు ఓ హాస్టల్ ఇన్ చార్జి. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఉంది. సోమవారం హాస్టల్ నుంచి స్కూల్ కు 15 మంది విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహించిన హాస్టల్ ఇన్ చార్జి ప్రసన్న కుమారి వారి జుట్టును...

ఫుడ్ కల్తీలో మనమే నెం.1

ఆహారం కల్తీ విషయంలో హైదరాబాద్ దేశంలోకెల్లా ముందుంది. బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ లో.. కల్తీ ఫుడ్ లోనూ నెం.1 స్థానంలో నిలిచింది. దేశంలోని 17 నగరాల్లో సర్వే చేయగా.. అత్యంత ప్రమాదకర ఆహారం హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దాదాపు 62 శాతం హోటల్స్ లో...

నేడు పుష్ప–2 ట్రైలర్

కోట్లాది మంది ఎదురుచూస్తున్న పుష్ప–2 ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల కానుంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పుష్ప–1 బాక్సాఫీస్ ను ఊపేసింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన...

మోడీకి మతిపోయింది.. రాహుల్ విమర్శలు

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలు విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లాగే ప్రధాని మోడీకి మతి పోయిందేమోనని సెటైర్ వేశారు. మోడీ స్పీచ్ వింటుంటే చెప్పిందే పదే పదే...

రామ్మూర్తి నాయుడు మృతి

ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు, నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు శనివారం మృతి చెందారు. ఇటీవల​ అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి నారా లోకేశ్, తనయుడు నారా రోహిత్,...

ఢిల్లీ కాలుష్యమయం!

దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంలో మునిగింది. మూడో రోజు కాలుష్యం తీవ్రత పెరిగింది. దీంతో స్టేజ్–3 ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. చిన్న పిల్లల్ని బయటకు రానివ్వడం లేదు. ఉద్యోగుల పని వేళలను మార్చింది. భవన నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధులపై తీవ్ర...

వెలుగులోకి ‘గాడిద’ కుంభకోణం

అమాయకులను ఆసరాగా చేసుకొని గాడిద పాల పేరుతో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు డాంకీ ప్యాలెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తమ వద్ద గాడిదలు కొంటే లీటర్ పాలను రూ.1600 చొప్పున కొనుగోలు చేస్తామని నమ్మించింది. స్టార్టప్ పేరుతో ఓ బ్రాంచ్...

రేవంత్ కోసం రైతులు బలి

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం కోసం రైతులు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను ఆయన కలిశారు. పోలీసులు లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. రేవంత్ కనుసన్నల్లో కొడంగల్ సీఐ, కొడంగల్ ఎస్ఐ, వికారాబాద్ ఎస్పీ కలిసి రైతులను...

ఏపీ అప్పు ఎంతంటే! తేల్చేసిన చంద్రబాబు!

ఏపీ అసెంబ్లీలో అప్పులపై చర్చ జరిగింది. బడ్జెట్ లో ఏపీ అప్పు రూ.6లక్షల కోట్లు చూపించగా.. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఏపీ అప్పు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీ అప్పు మొత్తం రూ.9,74,556 కోట్లు...

సంక్రాంతి నుంచి సన్నబియ్యం!

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ వీటిని పంపిణీ చేస్తామన్నారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు కూడా సన్న బియ్యం ఇస్తామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడం వల్ల సన్నాల సాగు పెరిగిందన్నారు. గతంలో సన్న వరి సాగు...

About Me

780 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -spot_img