Saturday, July 5, 2025

Today Bharat

ఆర్జీవీకి ముందస్తు బెయిల్

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి న్యాయస్థానంలో ఊరట దక్కింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఇటీవల ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులు ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్ అంతా గాలించారు. కానీ, ఆర్జీవీ మాత్రం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ సందేశం పంపినట్లు తెలుస్తోంది. తనకు 30 వేల డాలర్లు ఇవ్వకపోతే బాంబులు పేలుస్తామని పేర్కొన్నాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు....

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు బయటపడ్డారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మరొకరు శనివారం తెల్లవారుజామున 3...

అల్లు అర్జున్ పై కేసు నమోదు!

సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పుష్ఫ–2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఈక్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు....

ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే!

ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది. ఈమేరకు షెడ్యూల్ ను ప్రభుత్వానికి పంపింది. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు అవుతాయి.

హైదరాబాద్ లో భూకంపం!

మహా నగరం హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఏపీలో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. అయితే, ఎక్కడా ప్రాణాపాయం జరగలేదు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేటలో.. తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి,...

ఇక తిరుపతి లడ్డూలు అన్ లిమిటెడ్

తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఇక నుంచి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అదనపు లడ్డూల తయారీకి చర్యలు తీసుకుంటోంది. లడ్డూల పంపిణీకి అదనంగా సిబ్బందిని కూడా నియమిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. తమ బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలు తీసుకెళ్తారు. దీంతో భక్తులకు సరిపడా లడ్డూలు ఇవ్వాలని టీటీడీ...

కానిస్టేబుల్ అక్కను చంపిన సొంత తమ్ముడు!

ఇబ్రహీంపట్నంలో దారుణం సొంత అక్క అని చూడకుండా అతి దారుణంగా హత్య చేశాడు తమ్ముడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన నాగమణి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోంది. ఆమెకు వివాహం జరిగి, పది నెలల కింద భర్తతో విడాకులు తీసుకున్నారు. నెల...

ఏటూరు నాగారంలో భారీ ఎన్ కౌంటర్

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సల్స్ మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమైనట్లు సమాచారం. ఇందులో ఒకరు దళ కమాండర్ గా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు....

బీజేపీ ఎమ్మెల్యేలకు మోడీ వార్నింగ్!

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఎమ్మెల్యేలను తన ఛాంబర్ కు పిలిపించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ భేటీలో ప్రధాని మోడీ బీజేపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాల వల్లే తెలంగాణలో అధికారంలోకి రావడం లేదని పేర్కొన్నారు. తక్షణమే గ్రూపు రాజకీయాలు ఆపేయాలన్నారు. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవడం నిలిపివేయాలన్నారు....

About Me

780 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -spot_img