Friday, September 19, 2025

తనను బౌల్డ్ చేసిన బౌలర్‌కు కోహ్లీ గిఫ్ట్

Must Read

రంజీ ట్రోఫీలో తనను క్లీన్ బౌల్డ్ చేసిన ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తనను ఔట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ చేసి సంగ్వాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. సంగ్వాన్‌ మంచి బౌలర్‌ అని.. అతడు భవిష్యత్‌లో మరింత ముందుకెళ్లాలని ఆకాక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -