Wednesday, February 5, 2025

మహా కుంభమేళాలో స్వచ్ఛమైన గాలి.. ఎలాగంటే?

Must Read

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీనికి జననీస్ టెక్నిక్ కారణం. రెండేళ్ల క్రితం నుంచి ప్రయాగ్‌రాజ్ పరిధిలో ‘మియవాకి’ అనే జపనీస్‌ సాంకేతికతతో చిట్టడివిని తయారుచేశారు. పది చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఇప్పుడు ఆ మొక్కులు చెట్లుగా ఎదిగి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

ఈ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయా: నిర్మాత

మహేష్ బాబు ఖలేజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొమరం పులి సినిమాలతో తనకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత రమేష్ బాబు చెప్పారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -