Friday, April 18, 2025

సినిమా టికెట్ల ధరల పెంపుపై విచారణ వాయిదా

Must Read

సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి లేదని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -