Tuesday, April 28, 2026

ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్‌ పెళ్లి?

Must Read

టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌‌కు ఓ ఎంపీతో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్‌, సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్. దీంతో చాలా మంది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నిశ్చితార్థంపై అటు రింకూ గానీ.. ఇటు ప్రియా సరోజ్‌‌గానీ అధికారికంగా స్పందించలేదు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -