Friday, March 14, 2025

కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి

Must Read

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. తాజాగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కేజ్రీవాల్‌ను విచారించేందుకు అంగీకరించడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -