Thursday, April 17, 2025

స్టూడెంట్ల జుట్టు కత్తిరింపు! హాస్టల్ ఇన్ చార్జి క్రూరత్వం

Must Read

స్కూల్ కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించాడు ఓ హాస్టల్ ఇన్ చార్జి. వివరాల్లోకి వెళితే… విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఉంది. సోమవారం హాస్టల్ నుంచి స్కూల్ కు 15 మంది విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహించిన హాస్టల్ ఇన్ చార్జి ప్రసన్న కుమారి వారి జుట్టును కత్తిరించారు. హాస్టల్ ఇన్ చార్జి చర్యలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -