Tuesday, July 1, 2025

కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

Must Read

ఇండియన్ స్టాక్ మార్కెట్ మరోసారి కుప్పకూలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్ పడిపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు దిగజారింది. నిఫ్టీ మళ్లీ 24వేల కంటే తక్కువకు పడిపోయింది. ఒక్క సెషన్ లోనే రూ.6లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండడం, ట్రంప్ విజయం తర్వాత డాలర్ విలువ బలపడడం నష్టాలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -