Wednesday, July 2, 2025

రాంగోపాల్ వర్మపై కేసు!

Must Read

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న వేళ.. ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైనా కేసు నమోదైంది. గతేడాది విడుదలైన వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ లీడర్ రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. త్వరలో విచారణ జరపనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -