Thursday, April 16, 2026

ఏపీలో పోర్టులు ప్రైవేటుపరం!

Must Read

ఏపీలో పోర్టులను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు చంద్రబాబు ఎసరు పెడుతున్నారని విమర్శించింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో రూ.13వేల కోట్లతో నిర్మించిన పోర్టులపై బాబు కన్నుపడిందన్నారు. కమీషన్ల కోసమే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -