Tuesday, July 1, 2025

ఏపీలో పోర్టులు ప్రైవేటుపరం!

Must Read

ఏపీలో పోర్టులను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు చంద్రబాబు ఎసరు పెడుతున్నారని విమర్శించింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో రూ.13వేల కోట్లతో నిర్మించిన పోర్టులపై బాబు కన్నుపడిందన్నారు. కమీషన్ల కోసమే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -