Tuesday, January 27, 2026

నాగర్ కర్నూల్ లో ఎస్సై దాష్టీకం

Must Read

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి దాష్టీకాలకు పాల్పడుతున్నారు. నాగర్ కర్నాల్ జిల్లాలో ఓ ఎస్సై తన ముందు తల దువ్వుకున్న యువకులకు శిరోముండనం చేయించాడు. వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలోని ఓ పెట్రోల్ బంక్ లో ముగ్గురు యువకులు.. బంక్ సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో ఎస్సై జగన్ రంగప్రవేశం చేశారు. ఈక్రమంలో అతని ముందు ఆ ముగ్గురు యువకులు తల దువ్వుకున్నారు. ఆగ్రహం చెందిన ఎస్సై.. వారిని స్టేషన్ కు తీసుకెళ్లి గుండు గీయించాడు. మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -