Tuesday, July 1, 2025

పేదోడికి సుప్రీం అండ!

Must Read

విద్యకు పేదరికం అడ్డురాకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐఐటీ ధన్ బాద్ లో సీటు పొందిన అటుల్ కుమార్ అనే వ్యక్తి.. పేదరికం కారణంగా నిర్ణీత గడువులోగా అడ్మిషన్ ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతని అడ్మిషన్ ను రద్దు చేస్తూ.. సదరు విద్యా సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ.. అటుల్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అటుల్ కుమార్ కు ఐఐటీ ధన్ బాద్ లో సీటు ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకు ఉన్న అధికారాల ప్రకారం ఈ తీర్పు ఇస్తున్నట్లు పేర్కొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -