Thursday, January 15, 2026

#ysjagan

వందేమాతరం 150 ఏళ్ల స్ఫూర్తి: వైఎస్ జగన్ సోషల్ మీడియా పోస్టు

భారత దేశభక్తి గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందని, తన 'ఎక్స్' అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పవిత్ర గీతం సమరయోధులలో ఐక్యతా భావనను రగిల్చిందని, ఆ స్ఫూర్తితో...

మొంథా తుఫాన్ బాధితులకు జగన్ పరామర్శ: ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలిసిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంట నష్టాలపై విచారణ చేశారు. ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందిందని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే...

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆయన కోరారు. తుపాను సహాయం, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడమే లక్ష్యం: కార్మికులకు జగన్ భరోసా

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళుతుండగా, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయనను కలిసి ప్లాంట్‌ను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. కాకానినగర్ వద్ద నిరీక్షించిన...

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లోకి మార్చాలనే ప్రయత్నాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు ద్రోహం చేసే కుట్ర అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైద్య సంస్థలు ప్రైవేట్ అయితే, అధిక ఫీజుల కారణంగా సామాన్యులు...

కురుపాం విద్యార్థినుల‌కు జ‌గ‌న్ భ‌రోసా!

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వ‌చ్చారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను ఓదార్చి, వారికి ధైర్యం కల్పించారు. అలాగే, వైద్యులతో బాలికల ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి...

ఏపీలో గాడి త‌ప్పిన పాల‌న: వైయ‌స్ జ‌గ‌న్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం, అవినీతి, అరాచకంతో పాలన గాడితప్పిందని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా, చంద్రబాబు మరియు ఆయన సన్నిహితులు అక్రమంగా...

వైసీపీ నేత‌ల‌తో జగన్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 24న ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జగన్ స్వయంగా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు సభ్యులు,...

జగన్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతోంది. అన్నదాతల సమస్యలు, విద్యుత్ చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివాటిపై ఆందోళనలు చేసింది. ఈ నిరసనలు విజయవంతమయ్యాయని చర్చ జరుగుతోంది. కానీ ఈ కార్యక్రమాల్లో వైసీపీ నేతలు మాత్రమే పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ మిర్చి,...

సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్ – వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రకటనలు, బాండ్లలో చెప్పిన వాగ్దానాలను ఎగ్గొడుతూ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు...
- Advertisement -spot_img

Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -spot_img