వచ్చే ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్స్ ను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన ఆయన.. ఆ యుద్ధంలో ప్రజలు తనకు అండగా నిలబడాలని కోరారు. పేదల ప్రభుత్వం ఒకవైపున.. పేదల్ని మోసగించిన వాళ్లు మరోవైపున ఉన్నారని జగన్ విమర్శించారు. తమ సర్కారు వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్...