హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, నిర్మాత సురేష్ బాబుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు...