Friday, September 19, 2025

#todaybharat

ఇంట్లో లేకున్నా రూ.ల‌క్ష క‌రెంట్ బిల్‌

అటు రాజ‌కీయాలు ఇటు సినిమాల‌తో బిజీగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు తాజా ప‌రిణామాల‌పై త‌న గ‌ళం విప్పుతూ వార్త‌ల్లో నిలిచే న‌టి కంగ‌నా ర‌నౌత్. తాజాగా త‌న ఇంటి క‌రెంట్ బిల్లుపై కంగ‌నా వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. త‌న ఇంటికి కరెంట్‌ బిల్లు రూ.లక్ష వ‌చ్చిదంటూ ఫైర్ అవుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలీలో ఉన్న తన...

కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో బుధ‌వారం ఓ షాపు ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు అక్క‌డ‌ బాణాసంచా కాల్చారు. దీంతో ప‌క్క‌న షాపులో ఫ్లెక్సీలు, టెంట్‌కు మంటలు అంటుకొని చెల‌రేగాయి. అక్క‌డే ఉన్న సిబ్బంది స‌కాలంలో స్పందించి మంట‌లు ఆర్పారు.

మంచు కుటుంబంలో మ‌ళ్లీ మంట‌లు!

మంచు మోహన్‌బాబు కుటుంబం ఈ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. కుటుంబమంతా రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. పోలీసులకు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకుంటున్నారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఆ మ‌ధ్య ఏకంగా ఒక‌రిపై ఒక‌రు దాడికి కూడా పాల్ప‌డ్డారు. ఇంట్లోకి రానివ్వడం లేదని ఒక‌రు… జనరేటర్‌లో పంచదార పోశారని మ‌రొక‌రు.. ఇలా నానా...

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై , రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిద‌ని పేర్కొన్నారు. తెలివి లేని...
- Advertisement -spot_img

Latest News

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో...
- Advertisement -spot_img