Friday, September 19, 2025

#todaybharat

ఇంట‌ర్ ఫెయిలై విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ఇంట‌ర్ ఫెయిలైన మ‌న‌స్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న విశాఖ‌లో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్ ప్ర‌థ‌మ‌ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌లితాల్లో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ...

అనకాపల్లి ఘటనతో కీల‌క నిర్ణ‌యం

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్ర‌మాదంలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. మిగిలివారిలో నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి, విశాఖ కేజీహెచ్​లో నలుగురికి...

అంబేద్క‌ర్ కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. పార్టీ కార్యాల‌యంలో అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు.‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా...

నేటి నుంచి తెలంగాణ‌లో భూభార‌తి అమ‌లు

తెలంగాణ‌లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం ముగింపు ప‌లికింది. ధరణి స్థానంలో నేటి నుంచి భూ భారతిని అందుబాటులోకి రానున్నది. భూ భారతి చట్టం, పోర్టల్ ను ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు. సీఎం చేతుల మీదుగా లాంచింగ్ అయ్యే ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని...

రాజీవ్ యువ వికాసానికి నేడు చివ‌రి తేదీ

తెలంగాణ ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు రుణాల కోసం ఏర్పాటు చేసిన రాజీవ్‌ యువ వికాసం గడువు నేటితో ముగియ‌నుంది. గ‌తంలో మార్చి 27 వ‌ర‌కు గ‌డువు ఉండ‌గా ఏప్రిల్ 14కు పొడిగించారు. కాగా నేటితో గ‌డువు ముగియ‌నుండ‌టంతో ద‌ర‌ఖాస్తు దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి స‌ర్వ‌ర్ బిజీ అంటూ...

టీటీడీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య విరాళం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా టీటీడీ దేవ‌స్థానానికి భారీ విరాళాన్ని స‌మ‌ర్పించుకున్నారు. ఇటీవ‌ల వారి కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్, ఆయ‌న‌ భార్య అన్నా లెజినోవా సింగ‌పూర్ నుంచి భార‌త్‌కు...

తెలంగాణ‌లో నేటి నుంచి వర్గీకరణ అమలు

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు కాల్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న‌ కారును బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాడు. గ‌తంలో సైతం ఇలాగే స‌ల్మాన్ ను చంపేస్తామంటూ పోలీసుల‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. స‌ల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొన్ని...

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఓ పోస్టు చేశారు. ‘సామాజిక...

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్ధమ‌వుతున్న ఏపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్...
- Advertisement -spot_img

Latest News

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో...
- Advertisement -spot_img