Wednesday, November 19, 2025

#todaybharat

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సీవీ ఆనంద్ క్షమాపణలు

తెలంగాణ హోమ్ శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎమోజి రిప్లైపై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీ సమావేశం పోస్టుకు వచ్చిన కామెంట్‌కు నవ్వు ఎమోజి పెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై సీవీ ఆనంద్ స్పందిస్తూ, రెండు నెలల క్రితం హ్యాండ్లర్ పొరపాటున పెట్టిన ఎమోజి అని, తనకు తెలియకుండా జరిగిందని వివరించారు....

సౌదీలో భారతీయ యాత్రికుల బస్సు ప్రమాదం.. 40 మంది మృతి

సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ముఫరహత్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన బృందంలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. తెల్లవారుజామున 1:30 గంటలకు మదీనా నుంచి 160 కి.మీ. దూరంలోని ముహ్రాస్ వద్ద...

కర్ణాటకలో డీకే శివకుమార్ రాజీనామా పుకార్లు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారన్న పుకార్లు వ్యాపించాయి. దీనిపై స్పందించిన శివకుమార్, తాను క్రమశిక్షణ కలిగిన సైనికుడినని, రాజీనామా వార్తలు పుకార్లే అని తోసిపుచ్చారు. పునర్వ్యవస్థీకరణ సిద్ధరామయ్య నిర్ణయమని, హైకమాండ్ చర్చల తర్వాతే జరుగుతుందని...

తెలంగాణలో పత్తి కొనుగోళ్లు బంద్

తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రభుత్వానికి తెలిపినా స్పందన లేదని సమ్మె చేపట్టారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆగాయి. ఇదే సమయంలో ఆసిఫాబాద్...

పైరసీ సైట్ల మూసివేత

పైరసీ చిత్రాలకు కేంద్రంగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేశారు. శనివారం అరెస్టైన నిర్వాహకుడు ఇమ్మడి రవి సమాచారంతోనే లాగిన్‌లు, సర్వర్‌లను బ్లాక్ చేశారు. గతంలో ఇమ్మడి రవి 'కోట్ల మంది డేటా ఉంది, ఫోకస్ ఆపండి' అంటూ సవాల్ విసిరిన లేఖ సోషల్్ మీడియాలో వైరల్ అయింది....

రాయలసీమపై చంద్రబాబు నిర్లక్ష్యం: శైలజానాథ్

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్‌లను తరలించారని, నీటి వనరులు, నిధులను కోల్పోయామని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం జరిగి 87 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు...

ఆరు నెల‌ల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధాన రోడ్లు

విశాఖపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ, భోగాపురం విమానాశ్రయాన్ని కలుపే మాస్టర్‌ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీఎంఆర్‌డీఏ పరిధిలోని 8 ఎంఐజీ ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను త్వరితగతిన ముగించాలని సూచించారు. కైలాసగిరి పైభాగంలో 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్తవలసలో 120 ఎకరాల్లో థీమ్...

జనగామలో దారుణ రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణమే జనగామ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతులను దిండిగల్‌కు చెందిన...

సతీష్ మరణం ప్రభుత్వ హత్యే – మాజీ ఎమ్మెల్యే భూమన

మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యపై ఆవేదన వ్య‌క్తం చేశారు. సతీష్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అన్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యగా ఆరోపించారు. తిరుపతి విజివో డీఎస్పీ రాంకుమార్ సతీష్‌ను పలుమార్లు వేధించారని తెలిపారు. సీఐడీ...

ఎస్వీయూలో మరోసారి ర్యాగింగ్ సంచలనం

ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. 15 రోజుల ముందు సైకాలజీ విభాగంలో ర్యాగింగ్‌కు గురై నలుగురు విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. వర్సిటీలో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్ క్లాసుల...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img