Thursday, November 20, 2025

#todaybharat

కర్నూలు బస్సు ప్రమాదం దర్యాప్తుకు 16 బృందాలు

కర్నూలు జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున, ఒడిశా, బిహార్ నుంచి...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో58 పోటీ!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. నవంబర్ 11న జరిగే పోలింగ్ కోసం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది అర్హత పొందారు. వీరిలో 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ స్థాయిలో అభ్యర్థులు పోటీ చేయడం జూబ్లీహిల్స్ చరిత్రలో...

కర్నూలు బస్సు దుర్ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఇరువురు నాయకులు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఎక్స్ వేదికగా స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ఈ ఘటన విషాదకరమని, గాయపడినవారు...

తమిళనాడులో ఓటరు జాబితా సవరణ!

తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఒక వారంలో ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గతంలో ప్రకటించారు. బిహార్‌లో...

జోగి రమేష్‌పై దుష్ప్ర‌చారం.. చంద్రబాబుపై ఆరోపణలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తనపై జరుగుతున్న నకిలీ ఐవీఆర్‌ఎస్ కాల్స్, తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఈ కాల్స్ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారని ఆరోపిస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను నకిలీ మద్యం కేసుతో అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని, తన...

అడవుల సంరక్షణ‌కే ప్రథమ ప్రాధాన్యత‌: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడలో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, పర్యావరణ, అటవీ శాఖలను తాను స్వయంగా ఎంచుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం కేవలం 22% ఉందని, దీన్ని 2047 నాటికి 50%కి పెంచే లక్ష్యంతో...

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం: 19 మంది సజీవ దహనం

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన భయంకర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బైక్ ఇంధన ట్యాంక్ పేలడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో బైకర్‌తో సహా 20...

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవ హారం కార్యక్రమం దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో...

గూగూల్‌ ఉద్యోగాలపై బీజేపీ ఎమ్మెల్యే కీల‌క వ్యాఖ్య‌లు

విశాఖలో గూగూల్ సంస్థ ద్వారా లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన వాదనలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కుండబద్దలు కొట్టారు. మీడియాతో మాట్లాడుతూ, "నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. గూగూల్ డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. ఇది లక్షల...

చంద్రబాబు హయాంలో నకిలీ మద్యం మాఫియా: శైలజానాథ్

టీడీపీ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా విజృంభిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, "వైఎస్ జగన్ పాలనలో బెల్ట్ షాపులు లేవు. నిబంధనల ప్రకారం ప్రభుత్వమే మద్యం విక్రయాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నకిలీ మద్యం విజృంభిస్తోంది....
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img