Thursday, November 20, 2025

#todaybharat

ఏపీలో మోంథా తుఫాన్ విధ్వంసం

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల‌ను మోంథా తుఫాన్ హ‌డ‌లెత్తించింది. నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్య తీవ్ర తుపాను దాటింది. దీంతో సముద్రం అల్లకల్లోలమైంది. ప్రస్తుతం రెండు మీటర్ల ఎత్తు అలలు ఎగసిపడుతున్నాయి.తుపాను కాస్త బలహీనపడి మచిలీపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో...

మోంథా తుఫాన్ ప్ర‌భావంతో రైళ్లు, విమానాలు రద్దు

మోంథా తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రయాణికుల భద్రత కోసం వందకు పైగా రైలు సర్వీసులు రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే 43 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే 75కు పైగా రైళ్లు రద్దు చేశారు. అక్టోబర్ 27 28 29 30 తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితా...

ఒకే మహిళకు రెండు వైన్ షాపులు!

తెలంగాణలో వైన్ షాపుల టెండర్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అనేకమంది పోటీపడుతున్నారు. ఓ మహిళ రెండు వైన్ షాపులు దక్కించుకుంది. వ్యాపార అనుభవం లేకపోయినా ఆనందంలో మునిగిపోయింది. మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొని రెండు దుకాణాలు పొందింది. రెండు దుకాణాలకు దరఖాస్తు చేసి లక్కీ డ్రాలో విజేత అయింది. నిర్మల్ జిల్లా కేంద్రం...

స్కూల్ బాత్‌రూముల్లో కెమెరాల క‌ల‌క‌లం!

కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అసభ్యకర ప్రవర్తన బయటపడింది. అటెండర్ యాకుబ్ పాషా తాకడం బాత్ రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీయడం ఏడాదిగా చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ ద్వారా కలెక్టర్ దారుణాలు తెలుసుకున్నారు. పోక్సో కేసు కావడంతో రహస్య విచారణ...

బిహార్ ఎన్నికల వేళ పార్టీల్లో నాయకుల బహిష్కరణ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష RJD కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 27 నాయకులను బహిష్కరించింది. పార్టీ చీఫ్ మంగని లాల్ మండల్ ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. బహిష్కరించిన నాయకులను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు....

మోంథా తుపానుతో తెలంగాణకు హై అలర్ట్

మోంథా తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ అతిభారీ వర్షాలు పడతాయి. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్ జనగామ ఖమ్మం...

హరీష్ రావు ఇంట్లో విషాదం.. సీఎం రేవంత్ ఫోన్ కాల్‌!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో విషాద వాతావరణం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం ఉదయం మరణించారు. హైదరాబాద్ క్రిన్స్ విల్లాస్ లో పార్థివ దేహం ఉంచారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. హరీష్...

వరంగల్‌లో విషాదం: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ధర్మతండాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైన నేపథ్యంలో మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహ సంబంధం చూస్తున్నారని తెలిసి, మహేష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు మహేష్ పురుగుల మందు...

హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌పై కాల్పులు

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన కాల్పుల ఘటనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. ఈ ఘటనలో క్లూస్ టీం పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ, రౌడీలు మరియు స్నాచర్‌లపై కఠిన చర్యలు...

తుఫాన్ హెచ్చరికతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు, జోనల్ ఇంఛార్జులను కూడా నియమించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా పలు జిల్లాల్లో...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img