Monday, April 14, 2025

#todaybharat

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఓ పోస్టు చేశారు. ‘సామాజిక...

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్ధమ‌వుతున్న ఏపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్...

అకాల వ‌ర్షం భారీగా పంట‌న‌ష్టం

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వ‌ర్షానికి భారీగా పంట‌న‌ష్టం జ‌రిగింది. వ‌రికోత‌ల స‌మ‌యంలో వ‌ర్షాలు ప‌డ‌టంతో తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో వైపు ఈదురు గాలుల‌కు మొక్క‌జొన్న పంట నేల‌మ‌ట్ట‌మైంది. పంట చేతికి అంది వచ్చే క్రమంలో ఇలా జ‌ర‌గ‌డంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం...

ఏపీ అంగన్వాడీల్లో కొత్త మెనూ

ఏపీ ప్ర‌భుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్‌, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది....

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల తేదీ ఫిక్స్

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని అధికారులు ఖరారు చేశారు. ఈనెల 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు 3,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు...

హ‌నుమాన్ పూజ‌లో కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో హనుమాన్ మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హ‌నుమాన్ భ‌క్తులు, ప్ర‌జ‌లు , కేటీఆర్ అభిమానులు భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు. హనుమాన్‌మాలధారులు కేటీఆర్‌కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు...

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

నేటి నుంచి ఈ నెల 12 వరకు మూడు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి 'వసంతోత్సవ'మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ...

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా నేత‌లో జ‌గ‌న్ భేటీ

వైసీసీపీ అధినేత వైయ‌స్‌ జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వ‌హించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి,...

శ్రీవారి సేవ‌లో విజయశాంతి, క‌ల్యాణ్ రామ్‌

ప్ర‌ముఖ న‌టుడు కల్యాణ్ రామ్‌, ఎమ్మెల్సీ, న‌టి విజ‌య‌శాంతి గురువారం తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న తాజా మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులు గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకున్న రామ్, విజయశాంతి...

ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు!

2028లో లాస్ ఏంజెలెస్‌లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్‌ను చేర్చనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్ల‌డించింది. మెన్స్‌, ఉమెన్స్ విభాగాల్లో ఆరు జ‌ట్ల చొప్పున అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. ఒక్కో జ‌ట్టు నుంచి 15 మంది చొప్పున 90 మంది క్రికెట‌ర్ల‌కు అనుమ‌తించారు. క్రికెట్ మ్యాచ్‌ వేదికలు, షెడ్యూల్ ఇంకా ఖ‌రారు కాలేదు. రాబోయే...
- Advertisement -spot_img

Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -spot_img