Saturday, May 31, 2025

#todaybharat

సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి.. జ‌గ‌న్ స్పెష‌ల్ పోస్ట్

నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న‌కు నివాళి అర్పించారు. సినిమాల‌తో పాటు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచార‌న్నారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యార‌ని తెలిపారు....

టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఫెయిల్ – వైయ‌స్ జ‌గ‌న్

సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యార‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. కూట‌మి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. ప్ర‌భుత్వ‌ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...

మెగా డీఎస్సీకి స‌ర్వం సిద్ధం

ఏపీలో మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. సీఎం చంద్రబాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మొద‌టి సంత‌కం మెగా డీఎస్సీపైన పెట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లు ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో జ‌రుగ‌నున్నాయి. మొదట టీజీటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. చివ‌ర‌లో ఎస్జీటీలకు...

నేడు మిస్‌వరల్డ్ గ్రాండ్‌ ఫైనల్‌

హైదరాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న మిస్ వ‌ర‌ల్డ్ 2025 పోటీల‌ వేడుక‌లు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. నేడు హైటెక్స్‌లో ఫైన‌ల్స్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల‌ వేడుక‌ల‌ను 150 దేశాల్లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు. గ్రాండ్ ఫైన‌ల్స్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు...

భార‌త్-పాక్ యుద్ధం ఆపింది నేనే – ట్రంప్‌

ఇటీవ‌ల భార‌త్‌-పాక్ మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ళ్లీ స్పందించారు. గ‌తంలో రెండు దేశాలు స‌మ‌న్వ‌యం క‌లిగి ఉండాల‌ని సూచించిన ఆయ‌న ఈసారి ఏకంగా యుద్ధం తానే ఆపిన‌ట్లు చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాన‌ని, దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానని...

విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత విచార‌ణ‌కు వ‌స్తా – కేటీఆర్‌

ఏసీబీ పంపించిన నోటీసులకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఈ నోటీసుల‌పై స్పందించారు. ఏసీబీ నోటీసులు...

క‌న్న‌ప్ప మూవీ టీంకు షాక్‌!

మంచు ఫ్యామిలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం క‌న్న‌ప్ప‌. మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్‌లాల్ స‌హా టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. కాగా , ఏదో ఒక వివాదాస్ప‌ద విష‌యాల‌తో ఈ సినిమా...

వ‌ల్ల‌భ‌నేని వంశీకి అస్వ‌స్థ‌త‌

కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని జైలులో అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ఆయ‌న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న‌ నేపథ్యంలో నేడు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ భార్య‌ పంజశ్రీకి ఆస్ప‌త్రికి చేరుకున్నారు. కాగా, ఆమెను...

రాష్ట్రంలో అప్ర‌క‌టిత‌ ఎమ‌ర్జెన్సీ

రాష్ట్రంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తోంద‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింస‌లు పెట్టార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కే ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు...

థియేట‌ర్ల బంద్ క్యాన్సిల్‌

త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్ చేస్తామ‌న్న ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. ఫిల్మ్ ఛాంబ‌ర్ యథావిథిగా కొనసాగనున్నట్లు ప్ర‌క‌టించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు....
- Advertisement -spot_img

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -spot_img