ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అని మంత్రి టీజీ భరత్ అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఇష్టానుసారం పంచుతున్నారు...
ఆంధ్రప్రదేశ్లో బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ విభాగం...
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతోంది. అన్నదాతల సమస్యలు, విద్యుత్ చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివాటిపై ఆందోళనలు చేసింది. ఈ నిరసనలు విజయవంతమయ్యాయని చర్చ జరుగుతోంది. కానీ ఈ కార్యక్రమాల్లో వైసీపీ నేతలు మాత్రమే పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ మిర్చి,...
వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో మిథున్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రి...
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రకటనలు, బాండ్లలో చెప్పిన వాగ్దానాలను ఎగ్గొడుతూ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలీకాప్టర్ ఎగరడానికి అనుమతి లభించలేదు. ఈ కారణంగా గురువారం చివరి నిమిషంలో పవన్ కల్యాణ్...
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పెద్ద సభను నిర్వహించనుంది. అనంతపురం వేదికగా ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నేడు బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ...
ఫ్రాన్స్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. రక్షణ మంత్రిగా ఉన్న సెబాస్టియన్ లెకోర్నును దేశ కొత్త ప్రధానిగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఫ్రాంకోయిస్ బేరో ఓడిపోవడంతో, ఆయన రాజీనామా చేశారు. ఆ వెంటనే మాక్రాన్ కొత్త నాయకుడిగా లెకోర్నును ఎంపిక చేశారు. ఇప్పటి ప్రభుత్వంలో...
బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో లండన్లో మరణించిన అనంతరం, అతని కుటుంబంలో ఆస్తులపై పెద్ద వివాదం చెలరేగింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన సంజయ్, వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లతో తరచూ వార్తల్లో నిలిచేవాడు. రెండో భార్య కరిష్మా కపూర్కి పుట్టిన ఇద్దరు పిల్లలు, మూడో భార్య...
వాణిజ్య సుంకాల కారణంగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలహీనమైన ఈ సమయంలో, మళ్లీ చల్లదనానికి అవకాశం కనిపిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ఆయనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. వాణిజ్యం విషయంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్న విశ్వాసాన్ని...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో...