Monday, October 20, 2025

#telugusoldier

క‌శ్మీర్‌లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల్లో క‌శ్మీర్‌లో పాక్ కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర‌మ‌ర‌ణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జ‌వాన్ ముర‌ళీనాయ‌క్ తుది శ్వాస విడిచిన‌ట్లు కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం వ‌చ్చింది. 2022లో అగ్నివీర్‌ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్‌.. రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img