కాళేశ్వరం రిపోర్టుపై ప్రధాన చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రధాన చర్చ జరగనుంది. రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఈ రిపోర్టును ఆమోదించగా, 600 పేజీలకు పైగా ఉన్న పూర్తి నివేదికను సభలో సభ్యులకు అందజేయనున్నారు. అన్ని పార్టీల...
తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని...
వరంగల్ నగరంలో పోలీసులపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్కు చెందిన ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల ప్రకారం, ఈ నెల 22న అర్ధరాత్రి మిల్స్ కాలనీ ప్రాంతంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్న దళిత మహిళ మరియమ్మపై దాడి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం కొనసాగనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలో ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి...
నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,...
కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయం, దౌల్తాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గీలోని శివాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా చాలా గొప్పగా అభివృద్ధి చేయాలని...
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారని ఆయన మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఏలేటి, “రేవంత్ రెడ్డి నువ్వు ఒక బచ్చా… ప్రధాని నరేంద్ర మోదీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా...
రాఖీ పండగ వాతావరణంతో రాష్ట్ర రాజధాని సందడిగా మారింది. సోదరులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వెళ్లే అక్కాచెల్లెళ్లు పెద్ద సంఖ్యలో బయల్దేరుతున్నారు. దీంతో నగరంలోని ముఖ్య బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్ వంటి కేంద్రాల్లో ఉదయం నుంచి రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని...
తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలో పాఠశాలలు, కళాశాలలకు వరుసగా మూడు రోజుల సెలవులు లభించాయి. ఆగస్టు 8వ తేదీ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా, ఆగస్టు 9వ తేదీ రాఖీ పౌర్ణమి రోజు రెండో శనివారం కావడంతో ఆ రోజు కూడా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఆ తర్వాతి రోజు, ఆగస్టు 10వ...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...