హెచ్సీయూ భూముల్లో కాంగ్రెస్ సర్కార్ వేల కోట్ల స్కామ్కు తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్సీయూలో అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. కంచె గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం...
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షానికి భారీగా పంటనష్టం జరిగింది. వరికోతల సమయంలో వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈదురు గాలులకు మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పంట చేతికి అంది వచ్చే క్రమంలో ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో హనుమాన్ మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ భక్తులు, ప్రజలు , కేటీఆర్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. హనుమాన్మాలధారులు కేటీఆర్కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. అర్చకులు ప్రత్యేక పూజలు...
ఢిల్లీ పార్టీని నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై , రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిదని పేర్కొన్నారు. తెలివి లేని...
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...