Sunday, June 1, 2025

#telangana

సంచ‌ల‌నంగా మారిన క‌విత లేఖ‌

తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో నాయ‌కుల తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ జ‌రిగిన తీరుపై కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కేసీఆర్ సంచ‌ల‌న లేఖ రాశారు. స‌భ జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌హారాలు, ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై క‌విత విమ‌ర్శ‌లు చేస్తూ, ప‌లు అంశాల‌పై...

టీకాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలికి నోటీసులు

తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షాకిచ్చారు. ఇటీవ‌ల ఆమె గాంధీ భ‌వ‌న్‌లో ధ‌ర్నా చేయ‌డంపై షోకాజ్‌ నోటీసులు పంపించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌లోనే ధర్నా చేయ‌డంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌...

కశ్మీర్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య

క‌శ్మీర్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్‌లో చేరిన తెలంగాణకు చెందిన జ‌వాన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట...

జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నేడు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎగ్జిబిట‌ర్ల సమావేశం నిర్వ‌హించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ...

మందు బాబుల‌కు షాక్‌!

తెలంగాణ‌లో మందు బాబుల‌కు ప్ర‌భుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. పెంచిన ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లులోకి రానున్నాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20 ,ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచిన‌ట్లు స‌మాచారం.ఇటీవ‌ల ప్ర‌భుత్వం బీర్ల‌పై 15 శాతం ధ‌ర‌లు పెంచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు...

క‌శ్మీర్‌లో తెలంగాణ ప‌ర్యాట‌కుల కోసం హెల్ప్ లైన్‌

పహల్గామ్ మారణహోమంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట్ అయ్యాయి. కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యాట‌కుల‌కు సాయం అందిస్తామ‌న్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ అధికారులు,...

హెచ్‌సీయూ ఇష్యూపై సుప్రీం సీరియ‌స్‌

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాల‌ని పేర్కొంది. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడి చేయ‌డం ఆందోళ‌న క‌లిగించింద‌న్నారు....

జ‌పాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ దేశానికి చేరుకున్నారు.ఈ రోజు ఉద‌యం నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం ఏప్రిల్ 22 వరకు జపాన్‌లో పర్యటించ‌నున్నారు. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో ప‌లు స‌మావేశాల్లో పాల్గొన‌నున్నారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించ‌నున్నారు. మంత్రి...

నేటి నుంచి తెలంగాణ‌లో భూభార‌తి అమ‌లు

తెలంగాణ‌లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం ముగింపు ప‌లికింది. ధరణి స్థానంలో నేటి నుంచి భూ భారతిని అందుబాటులోకి రానున్నది. భూ భారతి చట్టం, పోర్టల్ ను ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు. సీఎం చేతుల మీదుగా లాంచింగ్ అయ్యే ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని...

రాజీవ్ యువ వికాసానికి నేడు చివ‌రి తేదీ

తెలంగాణ ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు రుణాల కోసం ఏర్పాటు చేసిన రాజీవ్‌ యువ వికాసం గడువు నేటితో ముగియ‌నుంది. గ‌తంలో మార్చి 27 వ‌ర‌కు గ‌డువు ఉండ‌గా ఏప్రిల్ 14కు పొడిగించారు. కాగా నేటితో గ‌డువు ముగియ‌నుండ‌టంతో ద‌ర‌ఖాస్తు దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి స‌ర్వ‌ర్ బిజీ అంటూ...
- Advertisement -spot_img

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -spot_img