Tuesday, July 1, 2025

#siddharamaiah

11 మంది చ‌నిపోతే రాద్ధాంత‌మా – సీఎం సిద్ధ‌రామ‌య్య‌

ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో ప‌లువురు మృత్యువాత ప‌డ‌టంపై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య స్పందించారు. 11 మంది చ‌నిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగింద‌ని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -spot_img