Tuesday, October 21, 2025

#revanthreddy

సంస్థ‌ల‌న్నీ జీఎస్టీ చెల్లించాల్సిందే – సీఎం రేవంత్ రెడ్డి

జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు కచ్చితంగా పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారుల సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కాల్‌సెంటర్...

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి సీఎం

తెలంగాణ‌లో బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరాలని మంత్రిమండలి నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్...

సినారెకు సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు

తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి, సారస్వత శిఖరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గేయ రచయితగా, నవలాకారుడిగా, పద్యకవిగా సాహిత్య రంగానికి ఆచార్య సి.నారాయణ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. తెలుగు...

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దు – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్, జటప్రోలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి , ప్రస్తుత పాలన లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజా సభలో వివరించారు. “తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుగా రావొద్దు. సహకరించండి. వినకపోతే పోరాడతాం. ఆ పోరాటానికి...

సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హైకోర్టు నుంచి ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఈ తీర్పు వెలువడింది. 2016లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డిపై గోపన్నపల్లిలోని 31...

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల‌ సీఎం‌ల భేటీ

ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...

బండి సంజ‌య్ బ‌ర్త్ డే.. సీఎం రేవంత్ రెడ్డి విషెస్‌

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బండి సంజ‌య్ త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కానుక‌గా ప‌లు...

జ‌స్టిస్ విక్ర‌మ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్ 2025లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన‌ జస్టిస్ విక్రమ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. డాక్ట‌ర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధం – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహేశ్వరం జనరల్ పార్క్‌లో మలబార్ గ్రూపు స్థాపించిన జెమ్స్ అండ్...

రేవంత్ ఢిల్లీకి తిరిగేందుకే స‌రిపోతుంది – హ‌రీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరిగేందుకే స‌రిపోతుంద‌ని, ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌ల్లెల‌పై ప‌ట్టింపు ఎక్క‌డ ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల్లో చెత్త సేక‌రించే ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డంపై హ‌రీష్ రావు మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తెస్తాన‌న్న మార్పు ఇదేనా అని ప్ర‌శ్నించారు. ట్రాక్టర్ లో...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img