Tuesday, October 21, 2025

#rape

వైద్య‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌ సమీపంలోని శోభాపుర్‌లో ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన ఈ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు దుండగులు వారిని వెంబడించి, బెదిరించి సమీపంలోని అడవిలోకి...

మహబూబ్‌నగర్‌లో బాలిక‌పై మైన‌ర్ల గ్యాంగ్ రేప్‌

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఒక భయంకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఐదుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక‌ దంపతులు కొడుకు, ఇద్దరు కూతుర్లతో కలిసి జడ్చర్లలోని ఒక కాలనీలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం బాలిక తండ్రి పని నిమిత్తం...

విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఓ దారుణ‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికులను కలచివేస్తోంది. సమాచారం ప్రకారం, నాలుగు నెలల క్రితం ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై...

త‌ల్లితో అక్ర‌మ సంబంధం.. కూతురిపై అత్యాచారం

ఓ యువ‌కుడు తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని రెండున్నరేళ్ల కూతురిపై హత్యాచారం చేసిన దారుణ‌ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది. పైగా స‌ద‌రు యువ‌కుడికి ఆ త‌ల్లి స‌హ‌క‌రించ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలోని మాల్వనీ ప్రాంతంలో ఓ 30 ఏళ్ల మ‌హిళ‌ భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. కొద్ది రోజుల...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img