Tuesday, October 21, 2025

#rajnathsingh

ఆప‌రేష‌న్ సింధూర్ కొన‌సాగుతోంది – రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొన‌సాగుతుంద‌ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్ల‌డించారు. ఆపరేషన్ సింధూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. నేడు త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. పాకిస్థాన్ ఎదురుదాడికి పాల్ప‌డితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు....
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img