తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షానికి భారీగా పంటనష్టం జరిగింది. వరికోతల సమయంలో వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈదురు గాలులకు మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పంట చేతికి అంది వచ్చే క్రమంలో ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం...
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...