దామగుండంలో ఏర్పాటు చేయబోయే రాడార్ సెంటర్ దేశం గర్వించే ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్, విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి వికారాబాద్ లోని దామగుండం అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...