ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన మోదీ, అనంతరం కర్నూలు నన్నూరు సమీపంలో ‘సూపర్ జీఎస్టీ-సూపర్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవకు అంకితమైన కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాని తన పర్యటనలో మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా, 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. ప్రధాని మోడీ శ్రీశైలం ఆలయంలో దర్శనం, అలాగే కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 16న ఉదయం 7:50 గంటలకు...
భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్కు పర్యాయపదంగా మారిన రజినీకాంత్ తన సినీ ప్రయాణంలో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి, బస్ కండక్టర్గా ఉద్యోగం చేసిన రజినీకాంత్, కష్టపడి సినిమా రంగంలోకి ప్రవేశించి అపారమైన ఖ్యాతి సంపాదించారు. తనదైన స్టైల్, మాస్ అప్పీల్తో పాటు హాస్యం, యాక్షన్, సీరియస్ పాత్రలలోనూ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31న చైనాకు వెళ్లనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అక్కడ టియాంజిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తర్వాత మోదీ చైనాలో అడుగుపెట్టే ఇది తొలి పర్యటన కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది....
ఎన్నికల సంఘం ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. వినోదం కోసం పనులు చేయడానికి మన దగ్గర తోలుబొమ్మలు ఉన్నట్లు… నరేంద్ర మోడీకి కూడా ఒక కీలుబొమ్మ ఉందన్నారు. ప్రధాని...
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడ్డ బాధితులను నేడు ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. నేడు ఉదయం ఆయన ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 229 మంది ప్రయాణికులు,...
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో మొక్క నాటారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ పేరుతో ఒక మొక్క చొరవను ప్రత్యేక చెట్ల పెంపకం డ్రైవ్తో బలోపేతం చేశామన్నారు....
ఛత్తీస్ఘడ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు...