Monday, January 26, 2026

#mumbai

ఎన్నికల్లో బీజేపీ అక్రమంగా గెలిచింది – ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించిన నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లనే బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాభిమానంతో వచ్చిన విజయం కాదని, పూర్తిగా కుట్రపూరితంగా, అక్రమంగా సాధించిన గెలుపని అన్నారు....

ముంబై విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి స్వాధీనం

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన 14 కేజీల విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఆరుగురు స్మగ్లర్ల నుంచి ఈ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా ఈ దందా బయటపడింది. అనుమానం రాకుండా వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో లగేజీ బ్యాగుల్లో దాచి తీసుకొచ్చారు. స్కానింగ్ సమయంలో ప్యాకెట్లు...

ఎయిర్‌పోర్టుల్లో సాంకేతిక లోపం.. వంద‌లాది సర్వీసులకు అంతరాయం

భారత్‌లోని ప్రధాన ఎయిర్‌పోర్టులలో సాంకేతిక సమస్యలు విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌లో లోపం వల్ల సుమారు 800 విమానాలు ఆలస్యమయ్యాయి. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కూడా అడ్వైజరీ జారీ చేసి, ప్రయాణికులు ఆలస్యాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు...

ముంబైలో కుండపోత వర్షాలు

ముంబైలో శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారులన్నీ నీట మునిగిపోయి, పలు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విఖ్రోలి వెస్ట్‌లో కొండచరియలు విరిగిపడటంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు...

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు కాల్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న‌ కారును బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాడు. గ‌తంలో సైతం ఇలాగే స‌ల్మాన్ ను చంపేస్తామంటూ పోలీసుల‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. స‌ల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొన్ని...
- Advertisement -spot_img

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -spot_img