ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఆయన్ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్ తదితరులు ఈ విజ్ఞప్తి చేశారు. అలాగే, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని...
ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కని, దానిని కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను స్థాపించి, ప్రతి కాలేజీతో పాటు ఆసుపత్రి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని, అయినప్పటికీ ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు. ప్రైవేటు సంస్థలు ప్రజలను...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లోకి మార్చాలనే ప్రయత్నాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు ద్రోహం చేసే కుట్ర అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైద్య సంస్థలు ప్రైవేట్ అయితే, అధిక ఫీజుల కారణంగా సామాన్యులు...