Sunday, June 1, 2025

#ktr

విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత విచార‌ణ‌కు వ‌స్తా – కేటీఆర్‌

ఏసీబీ పంపించిన నోటీసులకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఈ నోటీసుల‌పై స్పందించారు. ఏసీబీ నోటీసులు...

కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని...

కంచె భూముల‌పై ద‌ర్యాప్తు వేగం చేయండి

కంచె గ‌చ్చిబౌలి భూముల‌పై ద‌ర్యాప్తు వేగ‌వంతం చేయాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలి అడవి విధ్వంసం గురించి మీ ప్రసంగం విని...

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ స్కామ్ – కేటీఆర్

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ స‌ర్కార్ వేల కోట్ల స్కామ్‌కు తెర‌తీసింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్సీయూలో అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింద‌ని వెల్ల‌డించారు. కంచె గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

హ‌నుమాన్ పూజ‌లో కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో హనుమాన్ మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హ‌నుమాన్ భ‌క్తులు, ప్ర‌జ‌లు , కేటీఆర్ అభిమానులు భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు. హనుమాన్‌మాలధారులు కేటీఆర్‌కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు...

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై , రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిద‌ని పేర్కొన్నారు. తెలివి లేని...
- Advertisement -spot_img

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -spot_img