కవిత దీక్షకు లిక్కర్ కేసుతో సంబంధం లేదు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు శనివారం హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్తూ అందరికీ ఆమె అభివాదం చేశారు. పిడికిలి బిగించి జై కొట్టారు. ఇదిలాఉండగా..లిక్కర్ కేసు నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ మీద ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టారని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర...
దేశంలో బంగారం ధరలు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యులకు అందన్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర కేవలం గత తొమ్మిది నెలల కాలంలోనే రూ.22,000...