అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు నేడు ఉదయమే వారు భారత్కు చేరుకున్నారు. వారికి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్,...