జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ దేశానికి చేరుకున్నారు.ఈ రోజు ఉదయం నారిటా ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం బృందం ఏప్రిల్ 22 వరకు జపాన్లో పర్యటించనున్నారు. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించనున్నారు. మంత్రి...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...