పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, అఫ్గాన్ భారత్ తరఫున పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇది ఎక్కువ కాలం...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం టారిఫ్స్ విధించడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నిర్ణయంతో పాటు భారత్, రష్యా సన్నిహితత, చైనాతో మెరుగవుతున్న సంబంధాలు అమెరికా రాజకీయవర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ట్రంప్ మద్దతుదారులైన రైట్ వింగ్ ఇన్ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ ఉద్యోగులు,...
రాజకీయ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించిన పార్టీలపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 పార్టీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 17, తెలంగాణలో 9 పార్టీల గుర్తింపులు రద్దు...
దేశంలో లైంగిక చర్యకు సమ్మతి తెలిపే కనీస వయసు 18 ఏళ్లుగానే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిమితిని 16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వయోపరిమితి తగ్గింపుపై చేసిన వాదనకు ప్రతిస్పందిస్తూ, అదనపు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31న చైనాకు వెళ్లనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అక్కడ టియాంజిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తర్వాత మోదీ చైనాలో అడుగుపెట్టే ఇది తొలి పర్యటన కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీ సుంకాలను విధిస్తానన్న హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో భారత్–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ట్రంప్ బెదిరింపులకు వెనుకాడని భారత్, రష్యాతో సంబంధాలను గట్టిపరచే దిశగా కీలక అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ...
భారత్తో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని అమెరికా దెబ్బతీయకూడదని రిపబ్లికన్ నాయకురాలు, భారత సంతతి అయిన నిక్కీ హేలీ హితవు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ తమకు సరైన భాగస్వామి కాదంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం సుంకంతో పాటు కఠిన చర్యలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవలే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అనేక ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఈ సుంకాలను మరింత పెంచుతానని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు భారత్ చేసిన చమురు...
పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందంటారని, కానీ తన ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ కు అధికారాలున్నాయి కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాలని,...
ఇటీవల భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ స్పందించారు. గతంలో రెండు దేశాలు సమన్వయం కలిగి ఉండాలని సూచించిన ఆయన ఈసారి ఏకంగా యుద్ధం తానే ఆపినట్లు చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానని...