Tuesday, July 1, 2025

#illeagalmining

అక్ర‌మ మైనింగ్ కేసులో గాలికి బెయిల్

ఓబులాపురం అక్ర‌మ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట ల‌భించింది. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురికి ఈ కేసులో బెయిల్ ల‌భించింది. గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌ల‌కు బెయిల్ మంజూరైంది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -spot_img