ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల గురుకుల విద్యార్థుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు బోర్డు తుడవడం, గదులు శుభ్రం చేసుకోశడం, టాయిలెట్ కడగడంలో తప్పేం ఉందంటూ అలుగు వర్షిణి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్...