Monday, January 26, 2026

#hyderabad

హైదరాబాద్‌కు మెస్సీ రాక‌.. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌లో సీఎం రేవంత్‌

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ ప్రత్యేక పర్యటనలో మెస్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకునే అవకాశం ఉంది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రముఖం చేయడానికి మెస్సీని రాష్ట్ర గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం...

నార్సింగిలో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టుర‌ట్టు

రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి అమ్ముతున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అక్కడే ఫేక్ సర్టిఫికెట్లు అమ్మకం జరుగుతుండగా మిర్జా అక్తర్ అలీ బేగ్ (అలియాస్ అస్లాం), మహమ్మద్ అజాజ్ అహ్మద్, వెంకట్...

హైడ్రాపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ భవనం కూల్చివేతపై దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “చట్టబద్ధంగా నోటీసు ఇవ్వకుండా ఉదయాన్నే ఎందుకు కూల్చారు? హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇస్తే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా నియంత్రించలేని పరిస్థితి వస్తుంది” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికార...

ప్ర‌ముఖ హోట‌ళ్లపై రెండోరోజు ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ గ్రూపులు పిస్తాహౌస్, మేహిఫిల్, షాగ్‌హౌస్‌పై ఆదాయపన్ను శాఖ సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ మూడు గ్రూపులూ ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఐటీ రిటర్న్స్‌లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పిస్తాహౌస్ యజమానులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ...

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ బిజినెస్‌లపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులు చేసింది. పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరిగాయి. పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ మస్తాన్ నివాసాల్లోనూ దాడులు కొనసాగాయి. ఏటా వందల కోట్ల టర్నోవర్...

దుబాయ్ పర్యటన ముగించుకొని హైద‌రాబాద్ చేరుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు దుబాయ్‌లో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, వనరులు, ప్రభుత్వ సౌకర్యాలను వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ...

నకిలీ ఓఆర్ఎస్‌పై ఎనిమిదేళ్ల పోరాటం: హైదరాబాద్ వైద్యురాలి విజయం!

హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంతో నకిలీ ఓఆర్ఎస్ బ్రాండ్‌లపై విజయం సాధించారు. ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న కొన్ని బ్రాండ్‌లు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు పాటించకుండా, అధిక గ్లూకోజ్, తక్కువ ఎలక్ట్రోలైట్‌లతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. "వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్‌లో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి, కానీ...

షెల్ కంపెనీలతో వ్యాపారుల‌కు మ‌హిళ టోక‌రా!

హైదరాబాద్‌లో ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, నకిలీ వర్క్ ఆర్డర్లతో బడా వ్యాపారవేత్తలను నమ్మించి వందల కోట్లు వసూలు చేసింది. తాజాగా సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్టైన మహిళ పేరు సంధ్యారాణి. పెద్దగా చదువు లేకపోయినా, తెలివితేటలతో వ్యాపారవేత్తలను బురిడీ కొట్టింది. దాదాపు 40...

శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో దుర్ఘటన

హైదరాబాద్‌ రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి శోభాయాత్ర సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుత‌ను కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39)లుగా...

ఫార్మ్ హౌస్‌లో రూ.11 కోట్లు!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ భారీ మద్యం కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏ 40 నిందితుడు వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో సిట్‌ అధికారులు బుధ‌వారం...
- Advertisement -spot_img

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -spot_img