పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఓ మతానికి చెందిన వారిపై వస్తున్న ఆరోపణలపై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే స్పందించారు. ఈ దాడిలో జాతి, మతం గురించి మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...