ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై ఆర్థిక నేరాల విభాగం (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అంబానీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆగస్టు 1న ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గత వారం...
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రూ. 17 వేల కోట్ల రుణాల మోసం కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తూ, ఆయనను ఆగస్టు 5న ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు....
టాలీవుడ్ నటులపై బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఆయన తన లాయర్తో కలిసి వచ్చారు. విచారణలో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ప్రకాష్రాజ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అక్రమంగా...
స్టార్ హీరో మహేశ్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో అధికారులు పలు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...